స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు..

News Published On : Monday, March 18, 2019 08:11 AM

దేశీయంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలుసోమవారం (మార్చి 18) స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 8 పైసలు పెరిగి రూ. 72.71 గా ఉంది ... డీజిల్ ధరలో 9 పైసలు తగ్గి రూ. 67.06 చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలో 8 పైసలు పెరిగి రూ.78.33 ఉండగా.. డీజిల్ ధరలో 9 పైసలు తగ్గి రూ. 70.34 లుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల నిర్ణయం కంపెనీల, బంకుల ఆధారంగా ఉంటుంది. బంకులు మరియు వాటి ఏరియాను బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండవచ్చు.

తెలుగు రాష్ట్రాల పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి..

నగరం ప్రెట్రోల్ ధర డీజిల్ ధర
హైదరాబాద్ 77.16 72.91
విజయవాడ 77.06 72.43
విశాఖపట్నం 76.68 72.03
వరంగల్ 72.54 72.54
కరీంనగర్ 72.94 72.94
నిజామాబాద్ 73.90 73.90
నల్గొండ 72.47 72.47
ఆదిలాబాద్ 74.45 74.45
మహబూబ్ నగర్ 74.03 74.03
మెదక్ 73.10 73.10
ఖమ్మం 72.88 72.88
రంగారెడ్డి 73.17 73.17
గుంటూరు 76.79 72.16
చిత్తూరు 76.94 72.30
కడప 76.60 71.97
కర్నూలు 76.97 72.34
ప్రకాశం 76.80 72.17
నెల్లూరు 76.92 72.27
అనంతపురం 77.78 72.26
ఈస్ట్ గోదావరి 76.87 72.23
వెస్ట్ గోదావరి 76.98 72.34
విజయనగరం 76.51 71.87
శ్రీకాకుళం 76.94 72.26
ముంబై 78.33 70.34
ఢిల్లీ 72.71 67.06