ప్రభుత్యం కీలక ఒప్పంద

News Published On : Sunday, June 15, 2025 08:28 PM

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎక్స్టెక్ సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...