స్టార్ హీరోకు తప్పిన ప్రమాదం
కాంతార నటులకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూ వస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. తాజాగా హీరో రిషబ్ శెట్టికి కూడా ప్రమాదం జరిగింది. చిత్ర షూటింగ్ సమయం లో 30 మంది ఉన్న పడవ నీట మునిగింది. హీరో కూడా అదే పడవలో ఉన్నాడు. అదృష్టం కొద్ది వారెవరికీ ఏమి కాలేదు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో కెమెరాతో పాటు పలు సాంకేతిక పరికరాలు నీట మునిగాయి. ఈ సినిమాకి దర్శకత్వం కూడా రిషబ్ శెట్టి నిర్వహిస్తున్నారు.