2,042 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలలో గ్రూప్ సీ,డీ, కేటగిరీలో ఖాళీగా ఉన్న 2,042 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. జూన్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో https://ssc.gov.in/ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.