Breaking: కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి

News Published On : Wednesday, May 7, 2025 10:10 AM

భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారతి చెక్ పోస్ట్ లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి చెందారు. LOC వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు జరుగుతున్నాయి. కుప్వారా, రాజౌలి, పూంచ్ సెక్టార్లలో పాక్ సైన్యం జరిపే కాల్పులను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...