లైంగిక దాడి కేసు.. కోర్టు సంచలన తీర్పు

News Published On : Tuesday, May 13, 2025 12:40 PM

పొల్లాచి లైంగిక దాడి, బెదిరింపుల కేసులో 9 మందిని కోయంబత్తూరు మహిళా కోర్టు దోషులుగా ప్రకటించింది. జడ్జి ఆర్ నందిని దేవి ఈ కేసులో తీర్పును వెలువరించారు. తమిళనాడులో సంచలన సృష్టించిన ఆ కేసులో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 2016 నుంచి 2018 వరకు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి.