ఐపిఎల్ 2019 రాయల్ ఛాలెంజర్స్ జట్టు వివరాలు..!
జైపూర్లో జరిగిన ఐపిఎల్ 2019 వేలం లొ రాయల్ ఛాలెంజర్స్, శివమ్ దూబే ని కొనుగోలు చేయడానికి 3.60 కోట్లు వెచ్చించగా అక్షదీప్ నాథ్ ని కొనుగోలు చేయడానికి 1.5 కోట్ల రూపాయలు చెలించింది. మొత్తంగా రాయల్ ఛాలెంజర్స్ 16.35 కోట్లు ఖర్చు చేసి టీమ్ ను 24 కి పెంచుకుంది.
ఐపిఎల్ 2019 రాయల్ ఛాలెంజర్స్ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
- విరాట్ కోహ్లీ (సి)
- AB డి విల్లియర్స్
- పార్థివ్ పటేల్
- యుజ్వేంద్ర చహల్
- వాషింగ్టన్ సుందర్
- పవన్ నెగి
- నాథన్ కౌల్టర్-నైల్
- మోయిన్ అలీ
- మొహమ్మద్ సిరాజ్
- కోలిన్ డి గ్రాండ్హోమ్
- టిమ్ సౌథీ
- ఉమేష్ యాదవ్
- నవదీప్ సైనీ
- కుల్వంత్ ఖేజ్రోలియా
- మార్కస్ స్టోనీస్
- శివం డబ్యు
- షిమ్రాన్ హెమ్మీర్
- అక్షద్దీప్ నాథ్
- ప్రాయాస్ బర్మన్
- హిమ్మాత్ సింగ్
- గుర్కీరత్ సింగ్ మన్
- హీన్రిచ్ క్లాసెన్
- దేవ్దత్ పడిక్కల్
- మిలింద్ కుమార్