విమాన ప్రమాదం: పెరిగిన మృతుల సంఖ్య

News Published On : Saturday, June 14, 2025 10:52 AM

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర అలజడిని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా మృతుల సంఖ్య తొలుత 265గా ఉండగా తాజాగా మృతుల సంఖ్య 274కు చేరింది. మృతుల్లో విమానంలోని ప్రయాణికులతో పాటు ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది, విద్యార్థులు, నివాస సముదాయాల్లోని ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...