భారత్ మరో ఎత్తుగడ.. ఆపరేషన్ సింధూర్ 2.0కు ప్లాన్..
భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొత్తం 9ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే మళ్లీ ఆపరేషన్ సింధూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోదాడికి భారతఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మళ్లీ పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలిపారు. పిక్చర్ అబీ బాకీ హై అంటూ ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.