ఆపరేషన్ సింధూర్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం
జమ్ము కశ్మీర్ లోని పహాల్గంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులను హతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కచ్ లో ఆపరేషన్ సింధూర్ స్మారక పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. సింధూర్ వన్ పేరుతో ప్రభుత్వం స్మారక పార్క్ నిర్మాణం చేపట్టనుంది.