నేడు అకౌంట్లోకి రూ.20,000 జమ

News Published On : Saturday, April 26, 2025 07:38 AM

నేడు సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం రూ.258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. ఈరోజు లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ నగదు జమ చేయనున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...