టెక్ ఉద్యోగులకు బిగ్ షాక్

News Published On : Wednesday, May 14, 2025 10:00 AM

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తమ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీ ఉద్యోగుల్లో మూడవ వంతు ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. దీంతో వేలాదిమంది ఉద్యోగులపై వేటు పడనుంది. కంపెనీ మార్కెట్ లో పై సాధించేందుకు అవసరమైన సంస్థాగత మార్పుల్లో భాగంగానే లేఆఫ్స్ పలుకుతున్నట్లు కంపెనీ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఐతే లేఆఫ్స్ కు ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...