రోడ్డుపై ఉచితంగా బీరు పంచారు.. చివరికి..
ఇటీవల ఏకాదశి రోజున రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో వాహనదారులకు, బాటసారులకు ఇన్ ఫ్లుయెన్సర్లు ఉచితంగా బీరు పోసి తాగమన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హిందువుల పవిత్రంగా భావించే రోజున ఈ ఘటన జరిగింది. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్ ఫ్లుయెన్సర్లు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఏడుగురు ఇన్ ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేశారు.