Big Breaking: పాక్ పై యుద్ధం మొదలెట్టిన భారత్
జమ్మూ కాశ్మీర్ లోని పహాల్దామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి సంబధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.