Breaking: హై అలెర్ట్.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ పాస్
భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాలలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల్లో గల ఎయిర్ పోర్టులను మూసి వేశారు. అంతేకాకుండా ఏదైనా అనుమానిత చర్యలను గుర్తిస్తే వెంటనే కాల్చి వేయమని ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ను పాస్ చేసింది. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు BSF సిబ్బంది తరలిస్తుంది.