Breaking: చేప ప్రసాదం పంపిణీలో విషాదం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. క్యూ లైన్ లో నిల్చొని గుండెపోటుతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణగా (75)గా గుర్తించారు.