1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం

News Published On : Sunday, April 27, 2025 10:06 PM

హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో నగరంలో సన్న బియ్యం పంపణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. కాగా ఇప్పటికే గోదాముల నుంచి నగరంలోని 653 రేషన్ దుకాణాలకు అధికారులు బియ్యం సరఫరా చేస్తున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...