కరోనా ఎఫెక్ట్.. కేంద్రం కీలక ప్రకటన

News Published On : Friday, May 23, 2025 08:32 PM

దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సందర్భంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ICU బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్ల సిద్దీకరణ వంటి చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...