హాల్ టికెట్లు విడుదల

News Published On : Tuesday, April 22, 2025 12:45 PM

గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 తేది వరకు ఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలని ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. కాగా 81 ఉద్యోగాల కోసం నిర్వహించే మెయిన్స్ కు 4,496 మంది అర్హత సాధించారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...