అల్లు అర్జున్ పై మరో కేసు..!

News Published On : Monday, April 21, 2025 03:02 PM

జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని AISF విమర్శించింది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...