EPFO చందాదారులకు అలెర్ట్
ప్రావిడెండ్ ఫండ్ కు సంబంధించిన సేవల విషయంలో థర్డ్ పార్టీ ఏజెంట్ల సాయం తీసుకోవద్దని చందాదారులకు EPFO సూచించింది. కీలక వివరాలు వారికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆన్ లైన్ పోర్టల్ లో సొంతంగానే ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఇతర సమస్యలు ఏమైనా ఉంటే ఈపీఎఫ్ వెబ్ సైట్ లో ఉన్న హెల్ప్ డెస్కులనూ సంప్రదించవచ్చని తెలిపింది.