సుప్రీంకోర్టును ఆశ్రయించిన మంచు విష్ణు
2019లో నమోదైన కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ మంచు విష్ణు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బేబీ నాగరత్న ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణ జూలై 15కు వాయిదా వేశారు.