తండ్రితో గొడవపడి...
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరుతో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో గొడవపడి కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అన్నే శ్రీనివాసరావు(43) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.