ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి.. పైశాచికంగా హింసించి సామూహిక అత్యాచారం

Crime Published On : Monday, May 26, 2025 04:00 PM

మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఖండవా జిల్లాలో 45 ఏళ్ల గిరిజన మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి పైశాచికంగా హింసించారు.

ఈ అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...