బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు

Crime Published On : Sunday, April 20, 2025 10:15 PM

రాజస్థాన్ లో ఓ 17 ఏళ్ల ఓ బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన లాలిబాయి మోగియా అనే మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబర్ 7న ఈ ఘటన జరిగింది. బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించింది.

నిందితురాలు ఒక హోటల్ గదికి తమ కుమారుడిని తీసుకువెళ్లి అక్కడ మద్యం తాగించి ఆరు నుంచి ఏడు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిందని పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తాజాగా కోర్టు నిందితురాలికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...