నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Business Published On : Tuesday, May 13, 2025 09:54 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నిన్న భారీ లాభాల్లో దూసుకుపోయిన మదుపర్లు నేడు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ మేరకు ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎయిర్టెల్, TCS, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...