స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు.
Wednesday, February 13, 2019 09:00 AM News
దేశీయంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు బుధవారం (ఫిబ్రవరి 13) నాడు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ. 70.33 గా ఉంది . డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ. 65.62 చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 6 పైసలు పెరిగి రూ.75.97 ఉండగా.. డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ. 68.71 లుగా ఉంది.
దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి..
నగరం పేరు | పెట్రోల్ ధర | డీజల్ ధర |
న్యూ ఢిల్లీ | Rs.70.33 | Rs.65.62 |
కలకత్తా | Rs.72.44 | Rs.67.40 |
ముంబాయ్ | Rs.75.97 | Rs.68.71 |
చెన్నై | Rs.73.00 | Rs.69.32 |
గుర్గావ్ | Rs.71.16 | Rs.65.34 |
నోయిడా | Rs.70.23 | Rs.64.83 |
బెంగళూరు | Rs.72.66 | Rs.67.79 |
భువనేశ్వర్ | Rs.69.34 | Rs.70.36 |
చంఢీఘర్ | Rs.66.52 | Rs.62.50 |
హైదరాబాద్ | Rs.74.62 | Rs.71.34 |
జైపూర్ | Rs.70.70 | Rs.67.65 |
లక్నో | Rs.70.17 | Rs.64.78 |
పాట్నా | Rs.74.50 | Rs.68.91 |
త్రివేండ్రం | Rs.73.43 | Rs.70.43 |
For All Tech Queries Please Click Here..!